
బ్రహ్మం గారు వ్రాసిన 14,000 (పద్నాలుగు వేల )కాలజ్ఞాన తాళ పత్ర గ్రంథాలు ,బనగాన పల్లె లోని గరిమ రెడ్డి అచ్చమ్మ ఇంటిలోని పాతర లో ఉన్నాయి .ఆ పాతర మీద ఓ చింత చెట్టు ఉంది .దాని చింత కాయలన్నీ కాటుక పట్టి ఉంటాయి .దేశం లో విలయాలు (ప్రళయాలు) వచ్చే ముందు ఆ చెట్టు పూతంతా రాలి పోతుంది .చెట్టు మొదట్లో ఎర్రని ద్రవం స్రవిస్తుంది .అది ఆరినాక కుంకుమ గా మారుతుంది .
No comments:
Post a Comment